News July 27, 2024
ప్రతి భారతీయుడి ఆశయమదే: మోదీ

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడమే ప్రతి భారతీయుడి ఆశయమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రజలతో రాష్ట్రాలకు నేరుగా సత్సంబంధాలు ఉంటాయని, వికసిత్ భారత్-2047లో స్టేట్స్ ప్రధాన పాత్ర పోషించాలని ప్రధాని పిలుపునిచ్చారు. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
Similar News
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.
News November 21, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.


