News January 17, 2025
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

AP: రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. రేపు కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 12 నెలలకు 12 థీమ్లతో ఈ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నారు.
Similar News
News November 26, 2025
PHOTO OF THE జీహెచ్ఎంసీ హిస్టరీ

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏళ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. దీనికి GHMC ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. కౌన్సిల్ హాల్లో LEDతో కూడిన GHMC నేమ్ బోర్డును సైతం అమర్చారు. ఈ ఏడాది నుంచే కొత్త ఒరవడికి నాంది పలికారు. ఈ ఫొటోను కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయనున్నారు.
News November 26, 2025
PHOTO OF THE జీహెచ్ఎంసీ హిస్టరీ

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏళ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. దీనికి GHMC ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. కౌన్సిల్ హాల్లో LEDతో కూడిన GHMC నేమ్ బోర్డును సైతం అమర్చారు. ఈ ఏడాది నుంచే కొత్త ఒరవడికి నాంది పలికారు. ఈ ఫొటోను కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయనున్నారు.
News November 26, 2025
టుడే టాప్ స్టోరీస్

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్


