News February 5, 2025
Way2Newsలో ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.
Similar News
News December 13, 2025
విద్యార్థుల్లో ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పెంపొందించాలి: కలెక్టర్

రామాపురం మండలంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలను కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరగతి గదుల్లో చదువుతున్న విద్యార్థుల నోట్బుక్స్ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, వారు సరిగా రాస్తున్నారా లేదా అనే అంశంపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
News December 13, 2025
విద్యార్థుల్లో ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పెంపొందించాలి: కలెక్టర్

రామాపురం మండలంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలను కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరగతి గదుల్లో చదువుతున్న విద్యార్థుల నోట్బుక్స్ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, వారు సరిగా రాస్తున్నారా లేదా అనే అంశంపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
News December 13, 2025
విద్యార్థుల్లో ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పెంపొందించాలి: కలెక్టర్

రామాపురం మండలంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలను కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరగతి గదుల్లో చదువుతున్న విద్యార్థుల నోట్బుక్స్ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, వారు సరిగా రాస్తున్నారా లేదా అనే అంశంపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.


