News May 4, 2024
ఐపీఎల్లో హైబ్రిడ్ పిచ్లతో ప్రయోగం!

ఈ సీజన్ ఐపీఎల్లో పిచ్లు బ్యాటింగ్కు మరీ అనుకూలంగా ఉన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాల స్టేడియంలో హైబ్రిడ్ పిచ్ను బీసీసీఐ ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. సిస్గ్రాస్ సంస్థ రూపొందిస్తున్న ఈ పిచ్లో సహజసిద్ధమైన గడ్డి, పాలిమర్ ఉండటంతో బౌలర్లకు చక్కటి బౌన్స్ లభించనుంది. ధర్మశాలలో రేపు CSKతో, 9న RCBతో పంజాబ్ ఆడే మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వినియోగించనున్నారు.
Similar News
News December 8, 2025
మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

* ఫ్రిజ్ కంపార్ట్మెంట్ టెంపరేచర్ను 4°C, ఫ్రీజర్ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్లైట్కు దూరంగా ఫ్రిజ్ను ఉంచండి.
News December 8, 2025
ఇంటర్వ్యూతో BELలో పోస్టులు

HYD-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 8, 2025
T20WC.. ‘స్ట్రీమింగ్’ నుంచి తప్పుకున్న జియోహాట్స్టార్!

వచ్చే ఏడాది T20WC స్ట్రీమింగ్ బాధ్యతల నుంచి జియో హాట్స్టార్ తప్పుకున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. రెండేళ్ల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొనసాగలేమని ICCకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ రేసులోకి వచ్చినట్లు తెలిపింది. ఇదే నిజమైతే టోర్నీ వీక్షించడానికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రేక్షకుల జేబుకు చిల్లు పడటం ఖాయం.


