News September 12, 2024
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు

AP: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు గడువును సర్కార్ మరోసారి పొడిగించింది. ఈ నెల 22వ తేదీ వరకు ట్రాన్స్ఫర్లు చేపట్టొచ్చని తెలిపింది. సెప్టెంబర్ 23 నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఇటు ఎక్సైజ్ శాఖలో బదిలీల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యల్లో ఉండటంతో బదిలీల గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


