News March 19, 2025
ఏప్రిల్ నుంచి ఎక్స్ట్రా చెల్లించాల్సిందే

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.
Similar News
News January 4, 2026
ఖమ్మం: జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
News January 4, 2026
ఖమ్మం: జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
News January 4, 2026
ఖమ్మం: జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.


