News November 24, 2024
డిసెంబర్ నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

తెలంగాణ సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ విధానంలో మార్పులు రానున్నాయి. డిసెంబర్ నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సమయానికి రాని ఉద్యోగులపై ఇటీవల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ తరహా అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఫ్లోర్లోనూ, వివిధ డిపార్ట్మెంట్ల వద్ద కూడా అటెండెన్స్ మెషీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 26, 2025
టుడే టాప్ స్టోరీస్

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్
News November 26, 2025
టుడే టాప్ స్టోరీస్

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్
News November 26, 2025
టుడే టాప్ స్టోరీస్

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్


