News April 11, 2024
ఫ్యాన్స్కు ఎప్పుడూ మసాలా కావాలి: కోహ్లీ

గౌతమ్ గంభీర్, నవీన్ ఉల్ హక్ను హగ్ చేసుకోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారని RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నారు. ఇక మసాలా అయిపోయిందని ఆయన పేర్కొన్నారు. ‘నేను అరంగేట్రం చేసినప్పుడు 4, 5 మ్యాచ్లు ఆడకపోతే ఉద్వాసన పలికేవారు. ఆ నాలుగైదు మ్యాచ్ల్లోనే మనమేంటో నిరూపించుకోవాలి. కానీ ఇప్పుడలా లేదు. ఎన్నో మ్యాచ్లు ఆడొచ్చు. ఫ్యాన్స్ మద్దతుగా ఉంటారు. మంచి, చెడు చెప్పేవారు ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
LokPoll సర్వే.. మళ్లీ డీఎంకేదే అధికారం!

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని LokPoll సర్వే వెల్లడించింది. DMK+కు 40.1% ఓట్లతో 181–189 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి 29% ఓట్లు, 38-42 సీట్లు, విజయ్ నేతృత్వంలోని TVK 23.9% ఓట్లు, 8-10 సీట్లు సాధిస్తాయని పేర్కొంది. ఇక సీఎంగా స్టాలిన్కు 41%, విజయ్కి 27.1%, పళనిస్వామికి 24.1% మంది మద్దతు పలికారని తెలిపింది.
<<-se>>#ELECTIONS2026<<>>
News April 1, 2026
పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ గడువు పొడిగింపు

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ మాఫీ గడువును ఈనెల 30 వరకు GOVT పొడిగించింది. ఈ స్కీమ్ ప్రకటించాక 14 రోజుల పనిదినాలే ఉండటంతో వినియోగించుకోలేకపోయామని వినియోగదారుల నుంచి అభ్యర్థనలు రావడంతో గడువును పొడిగిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ట్యాక్స్ వసూళ్లపై దృష్టి పెట్టాలని, మున్సిపాల్టీల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని కమిషనర్లను ఆదేశించారు.
News April 1, 2026
ఈ వార్తలూ చదవండి..

⬇ కేజీబీవీ దరఖాస్తు గడువు 10 వరకు పొడిగింపు
⬇ గంగూలీ బయోపిక్ షురూ.. టైటిల్ ఇదే
⬇ పక్షి పిల్లకు 50 మంది సెక్యూరిటీ.. స్పెషాలిటీ ఇదే
⬇ పండు వెన్నెల్లో రాములోరి కళ్యాణం.. ఎందుకంటే?
⬇ LIVE ACCIDENT: బస్సు బీభత్సం
⬇ ‘ఆయా షేర్’.. నాని ఊర మాస్ లుక్!
⬇ అమరావతిపై చర్చ.. కూటమి Vs YCP(VIDEO)
⬇ IPL: ఇది గమనించారా?


