News March 2, 2025
రైతులు క్వింటాకు ₹1000-2000 నష్టపోతున్నారు: హరీశ్ రావు

TG: రాష్ట్ర వ్యాప్తంగా సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘సన్ ఫ్లవర్ రైతుల కష్టాలు మీకు పట్టవా?’ అంటూ సీఎం రేవంత్కు లేఖ రాశారు. ‘మద్దతు ధర రూ.7280 ఉంటే దళారులకు ₹5500-₹6,000కే విక్రయించాల్సిన దుస్థితి ఉంది. రైతులు క్వింటాకు ₹1000-2000 వరకు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. నూనె పంటలు వేయాలంటేనే రైతులు భయపడుతున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


