News March 21, 2024
FLASH.. నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం పాలకవర్గం పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో భాస్కర్ రెడ్డికీ వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంతో ఆయన పదవి కోల్పోయారు. 21 మంది పాలకవర్గ సభ్యులకుగాను 17 మంది హాజరయ్యారు. అందులో 16 మంది భాస్కర్ రెడ్డి పై వ్యతిరేకంగా చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.
Similar News
News December 12, 2025
NZB రెవెన్యూ డివిజన్ పరిధిలో 163 BNSS అమలు: CP

నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉంటుందని CP సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మిగూడరాదని సూచించారు. ర్యాలీలు ఇతర కార్యక్రమాల కోసం అనుమతి తీసుకోవాలన్నారు.
News December 12, 2025
NZB రెవెన్యూ డివిజన్ పరిధిలో 163 BNSS అమలు: CP

నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉంటుందని CP సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మిగూడరాదని సూచించారు. ర్యాలీలు ఇతర కార్యక్రమాల కోసం అనుమతి తీసుకోవాలన్నారు.
News December 12, 2025
NZB రెవెన్యూ డివిజన్ పరిధిలో 163 BNSS అమలు: CP

నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉంటుందని CP సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మిగూడరాదని సూచించారు. ర్యాలీలు ఇతర కార్యక్రమాల కోసం అనుమతి తీసుకోవాలన్నారు.


