News September 3, 2024

తుంగభద్ర ప్రాజెక్టు దిగువ ప్రజలకు వరద హెచ్చరికలు

image

కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు దిగువ ప్రజలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం డ్యామ్ నుంచి 50 వేల క్కూసెక్కులకు పైగా నీటిని కిందికి రిలీజ్ చేస్తామన్నారు. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.

Similar News

News January 31, 2026

ఎప్‌స్టీన్‌ ఫైల్స్.. 3M+ డాక్యుమెంట్లు విడుదల

image

అమెరికా లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌కు సంబంధించి మరో 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లను US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ <<18618902>>విడుదల<<>> చేసింది. ఇందులో 2వేల వీడియోలు, 1.8లక్షల ఫోటోలు ఉన్నాయి. ఎప్‌స్టీన్‌ ఆస్తులు, ప్రముఖులకు అతడు చేసిన మెయిల్స్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు సమాచారం. ఎప్‌స్టీన్‌ కేసులో ప్రముఖుల పేర్లు వినిపించడంతో ట్రాన్స్‌పరెన్సీ కోసం ట్రంప్ ఫైల్స్‌ విడుదలకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

News January 31, 2026

జనవరి 31: చరిత్రలో ఈ రోజు

image

* 1666: మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరణం
* 1905: కవి, రచయిత కందుకూరి రామభద్రరావు జననం
* 1949: ప్రజా గాయకుడు గద్దర్ జననం
* 1972: మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ జననం
* 1975: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా జననం
* 1997: టీమ్ ఇండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ జననం
* 2009: హాస్యనటుడు నగేష్ మరణం

News January 31, 2026

సిట్ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన <<19005122>>నోటీసులపై<<>> హైకోర్టుకు వెళ్లాలని మాజీ సీఎం KCR యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్ నోటీసులను సవాలు చేస్తూ ఈరోజు హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం (FEB 1) మ.3 గంటలకు నంది నగర్ నివాసంలో విచారిస్తామని కేసీఆర్‌కు సిట్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిిందే. ఎర్రవెల్లిలోనే విచారించాలన్న ఆయన అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు.