News March 24, 2024

BRS మాజీ ఎంపీ సంతోష్‌పై ఫోర్జరీ కేసు

image

TG: మాజీ రాజ్యసభ సభ్యుడు, BRS నేత జోగినపల్లి సంతోష్‌ కుమార్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని కబ్జా చేసినట్లు నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 2, 2025

FINAL: టీమ్ ఇండియాకు శుభారంభం

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా నిలకడగా ఆడుతోంది. 21 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి 58 బంతుల్లో 45 రన్స్ చేసి ఔటయ్యారు. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో షెఫాలీ (58*), జెమీమా రోడ్రిగ్స్ (9*) క్రీజులో ఉన్నారు.

News November 2, 2025

కార్తీకమాసంలో భక్తుల రద్దీ.. ప్రభుత్వం అలర్ట్

image

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనతో దేవాదాయశాఖ అప్రమత్తమైంది. కార్తీక మాసంలో సోమవారం, పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో రద్దీని నియంత్రించేందుకు భక్తులకు మైకుల ద్వారా నిరంతర సూచనలు ఇవ్వాలని జిల్లా ఎండోమెంట్ అధికారులను ఆదేశించింది. బారికేడ్లు పటిష్ఠంగా ఉంచాలని సూచించింది. ఒకే ప్రదేశంలో భారీ జనసమూహం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

News November 2, 2025

గిల్ ఫెయిల్.. జైస్వాల్‌కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు

image

శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌పై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అతడు T20ల్లో వరుసగా విఫలం అవుతున్నా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గిల్ గత 10 టీ20 ఇన్నింగ్సుల స్కోర్ 20, 10, 5, 47, 29, 4, 12, 37*, 5, 15 (ఈరోజు)గా ఉంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. దీంతో గిల్‌ను పక్కనబెట్టి యశస్వీ జైస్వాల్‌కు ఓపెనింగ్ ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మీ కామెంట్?