News March 17, 2024
పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోందని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లకు తమ హాల్ టిక్కెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. విద్యార్థులు గమనించాలన్నారు.
Similar News
News November 26, 2025
రాజమండ్రి: ‘యూపీఎస్సీ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి’

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూ.గో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్.జ్యోతి తెలిపారు. డిసెంబరు 10 నుంచి ఏప్రిల్ 10 వరకు 340 మంది అర్హులకు కోచింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.
News November 26, 2025
రాజమండ్రి: ‘యూపీఎస్సీ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి’

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూ.గో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్.జ్యోతి తెలిపారు. డిసెంబరు 10 నుంచి ఏప్రిల్ 10 వరకు 340 మంది అర్హులకు కోచింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.
News November 26, 2025
రాజమండ్రి: ‘యూపీఎస్సీ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి’

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూ.గో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్.జ్యోతి తెలిపారు. డిసెంబరు 10 నుంచి ఏప్రిల్ 10 వరకు 340 మంది అర్హులకు కోచింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.


