News July 30, 2024
TGలో రైల్వేకు నిధులు కేటాయించాం: నిర్మల

తాము ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల అన్నారు. తెలంగాణలో భద్రాచలం, డోర్నకల్ సెక్షన్లలో రూ.12,334 కోట్లతో రైల్వే పనులకు నిధులిచ్చామన్నారు. ఏపీ, తెలంగాణలో మోటుమర్రి-విష్ణుపురం సెక్షన్లలో రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించామని తెలిపారు. అంతేకాక తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడుకు పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కులు కేటాయించామని వివరించారు.
Similar News
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం


