News August 18, 2024

నిధుల్ని త్వరగా విడుదల చేయాలి: PMతో సీఎం చంద్రబాబు

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న AP CM చంద్రబాబు PM మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలతో భేటీ అయ్యారు. ఆ వివరాలను ఆయన కార్యాలయం వెల్లడించింది. ‘ఏపీకి చేసిన కేటాయింపులపై ప్రధానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం నిధుల విడుదలపై క్యాబినెట్‌లో ఆమోదించాలని కోరారు. ‘అమరావతి’ నిధుల్ని త్వరగా విడుదల చేయాలని, పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు’ అని వివరించింది.

Similar News

News November 18, 2025

కార్తీకం: నేడు కూడా పుణ్య దినమే.. ఎలా అంటే?

image

పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి, సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఆ పుణ్య దినాలకు ఏమాత్రం తీసిపోని అతి పవిత్రమైన కార్తీక శివరాత్రి నేడు. చాలామంది సోమవారాలు ముగిశాయి కాబట్టి ఈ నెలలో మంచి రోజులు పూర్తయ్యాయి అనుకుంటారు. కానీ నేడు శివారాధన చేయడం ద్వారా మాసమంతా చేయలేని పూజా కార్యక్రమాల ఫలాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. శివానుగ్రహం కోసం నేడు ఉపవాసం, అభిషేకాలు, జాగరణ చేయడం ఫలప్రదం అంటున్నారు.

News November 18, 2025

కార్తీకం: నేడు కూడా పుణ్య దినమే.. ఎలా అంటే?

image

పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి, సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఆ పుణ్య దినాలకు ఏమాత్రం తీసిపోని అతి పవిత్రమైన కార్తీక శివరాత్రి నేడు. చాలామంది సోమవారాలు ముగిశాయి కాబట్టి ఈ నెలలో మంచి రోజులు పూర్తయ్యాయి అనుకుంటారు. కానీ నేడు శివారాధన చేయడం ద్వారా మాసమంతా చేయలేని పూజా కార్యక్రమాల ఫలాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. శివానుగ్రహం కోసం నేడు ఉపవాసం, అభిషేకాలు, జాగరణ చేయడం ఫలప్రదం అంటున్నారు.

News November 18, 2025

కార్తీకం: నేడు కూడా పుణ్య దినమే.. ఎలా అంటే?

image

పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి, సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఆ పుణ్య దినాలకు ఏమాత్రం తీసిపోని అతి పవిత్రమైన కార్తీక శివరాత్రి నేడు. చాలామంది సోమవారాలు ముగిశాయి కాబట్టి ఈ నెలలో మంచి రోజులు పూర్తయ్యాయి అనుకుంటారు. కానీ నేడు శివారాధన చేయడం ద్వారా మాసమంతా చేయలేని పూజా కార్యక్రమాల ఫలాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. శివానుగ్రహం కోసం నేడు ఉపవాసం, అభిషేకాలు, జాగరణ చేయడం ఫలప్రదం అంటున్నారు.