News October 2, 2024
స్వాతంత్ర్యం తర్వాత గాంధీ నిరాహార దీక్ష.. ఎందుకంటే?

భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ ఎన్నో దీక్షలు చేపట్టారు. అయితే, స్వాతంత్ర్యం అనంతరం కూడా రెండు డిమాండ్లతో 1948 జనవరి 13న ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. పాకిస్థాన్కు భారత్ రూ.55 కోట్లు ఇవ్వాలని, ఢిల్లీలో ముస్లింలపై జరుగుతున్న దాడులు ఆగాలని దీక్షలో కూర్చున్నారు. మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు ఆయన ఇలా చేశారని చెబుతుంటారు. విభజన సమయంలో పాక్కు భారత్ రూ.75 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది.
Similar News
News November 3, 2025
దీప్తీ శర్మ రికార్డుల మోత

ఉమెన్స్ వరల్డ్ కప్: ఫైనల్లోనే కాదు.. టోర్నమెంట్ మొత్తం దీప్తీ శర్మ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచారు. WC నాకౌట్లో 58 రన్స్, 5 వికెట్లు తీసిన తొలి ప్లేయర్(మెన్స్+ఉమెన్స్)గా చరిత్ర సృష్టించారు. ఉమెన్స్ WC ఎడిషన్లో అత్యధిక వికెట్లు(22) తీసిన మూడో ప్లేయర్గా, ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో 200+ రన్స్, 20+ వికెట్స్ తీసిన తొలి ప్లేయర్గా దీప్తి చరిత్ర సృష్టించారు.
News November 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 3, 2025
శభాష్.. షెఫాలీ!

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తన వైల్డ్ పర్ఫామెన్స్తో టీమిండియా కప్పు కొట్టడంలో కీలకపాత్ర పోషించిన షెఫాలీ వర్మ క్రికెట్ జర్నీ అంత సాఫీగా సాగలేదు. క్రికెట్ అకాడమీలో చేరేటప్పుడు అమ్మాయి అని తనను ఎవరూ చేర్చుకోలేదు. దీంతో జుట్టు కత్తిరించుకొని అబ్బాయిలా మారి వాళ్లతో ఆడారు. అందుకోసం రోజూ 16KM సైకిల్పై వెళ్లేవారు. తన ప్రతిభతో జట్టులో చోటు సంపాదించి, జట్టుకు తొలి WC ట్రోఫీ అందించిన ఆమె జర్నీ స్ఫూర్తిదాయకం.


