News September 10, 2024
హుస్సేన్ సాగర్లో గణేశ్ నిమజ్జనాలు.. హైకోర్టు కీలక తీర్పు

TG: హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2021లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలను GHMC ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం చేయాలని తెలిపింది.
Similar News
News December 9, 2025
విజృంభిస్తున్న భారత బౌలర్లు

సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. సఫారీ జట్టు టాపార్డర్ను కుప్పకూల్చారు. అర్ష్దీప్ తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ను డకౌట్ చేశారు. తర్వాత స్టబ్స్(14)ను వెనక్కి పంపారు. మార్క్రమ్(14)ను అక్షర్ బౌల్డ్ చేయగా, డేవిడ్ మిల్లర్(1)ను పాండ్య పెవిలియన్కు పంపారు. ఫెరీరా(5)ను వరుణ్ ఔట్ చేశారు. దీంతో SA 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
News December 9, 2025
విజృంభిస్తున్న భారత బౌలర్లు

సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. సఫారీ జట్టు టాపార్డర్ను కుప్పకూల్చారు. అర్ష్దీప్ తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ను డకౌట్ చేశారు. తర్వాత స్టబ్స్(14)ను వెనక్కి పంపారు. మార్క్రమ్(14)ను అక్షర్ బౌల్డ్ చేయగా, డేవిడ్ మిల్లర్(1)ను పాండ్య పెవిలియన్కు పంపారు. ఫెరీరా(5)ను వరుణ్ ఔట్ చేశారు. దీంతో SA 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
News December 9, 2025
గజగజ.. రేపు కూడా చలి తీవ్రత

తెలంగాణలో చలి వణికిస్తోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్లో టెంపరేచర్ 6-8 డిగ్రీలకు పడిపోనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను బయటికి తీసుకెళ్లవద్దని సూచిస్తున్నారు.


