News June 23, 2024

గౌతమ్ తొలి స్టేజ్ ప్రదర్శన.. గర్వంగా ఉందన్న నమ్రత

image

మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ లండన్‌లో యాక్టింగ్ నేర్చుకుంటున్నారు. తాజాగా ఆయన అక్కడ మొదటిసారి థియేటర్ స్టేజ్ ప్రదర్శన ఇచ్చారు. ఈ విషయాన్ని తల్లి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. కొడుకును చూస్తే గర్వంగా ఉందన్నారు. ప్రదర్శన చూసిన వారంతా ఎంజాయ్ చేశారని తెలిపారు. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఫ్యామిలీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.

Similar News

News November 18, 2025

CSIR-IICBలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

image

కోల్‌కతాలోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(<>IICB<<>>) 15 పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ(కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ), డిగ్రీ, పీహెచ్‌డీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iicb.res.in/

News November 18, 2025

CSIR-IICBలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

image

కోల్‌కతాలోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(<>IICB<<>>) 15 పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ(కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ), డిగ్రీ, పీహెచ్‌డీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iicb.res.in/

News November 18, 2025

AP న్యూస్ రౌండప్

image

* ఒడిశాలో జరిగిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ నేషనల్ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన గిరిజన విద్యార్థులు 32 బంగారు, 42 వెండి, 40 కాంస్య పతకాలు సాధించారు.
* రాజమండ్రిలో రూ.100 కోట్లతో పైలట్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జార్విస్ ఏవియేషన్ సంస్థ వెల్లడించింది.
* ఇస్రో, TIFR, అణుశక్తి విభాగాల ఆధ్వర్యంలో డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో సైంటిఫిక్ బెలూన్ ప్రయోగాలు జరగనున్నాయి.