News March 7, 2025

GDWL: దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ కార్డులు కేటాయించాలి: కలెక్టర్

image

దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి దివ్యాంగుడికి సదరం సర్టిఫికెట్‌కు బదులుగా యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డును కేటాయించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ఐడీఓసీ మందిరంలో శుక్రవారం యూడీఐడీ కార్డుల జారీ విధానంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధి, విద్య, పెన్షన్ల కోసం దేశవ్యాప్తంగా ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం యూడీఐడీ కార్డులు ఇవ్వాలన్నారు.

Similar News

News November 18, 2025

ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

image

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.

News November 18, 2025

ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

image

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.

News November 18, 2025

కర్నూలు: 595 మందికి షోకాజ్ నోటీసులు

image

‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌’ల పంపిణీకి సంబంధించి విద్యార్థుల నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ చర్యలు తీసుకున్నారు. 26 మంది మండల విద్యాశాఖ అధికారులు, 569 మంది ప్రధానోపాధ్యాయులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో సరైన వివరణ ఇవ్వకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.