News May 14, 2024
ఘరానా దొంగ.. 200 విమానాల్లో జర్నీ చేసి కొట్టేశాడు!

ఎయిర్పోర్టుల్లోని పటిష్ఠ భద్రతను దాటుకుని మరీ విమానాల్లో తోటి ప్రయాణికుల వస్తువులను ఓ దొంగ చోరీ చేయడం చర్చనీయాంశమైంది. రాజేశ్ కపూర్ అనే ఈ దొంగ 2023లో 100 రోజుల్లో 200 విమానాల్లో చోరీలు చేశాడు. కనెక్టింగ్ ఫ్లైట్స్లో ప్రయాణించే సీనియర్లు, మహిళలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తాడట. అలా ఇప్పటివరకు రూ.లక్షలు విలువైన వస్తువులు దోచేశాడు. గతంలో రైళ్లలో చోరీలు చేసిన రాజేశ్ పోలీసులకు పట్టుబడ్డాక రూట్ మార్చాడు.
Similar News
News March 31, 2026
మార్కాపురం ప్రమాద ఘటన..పోలీసుల అలర్ట్!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం రాత్రి కూడా పోలీసులు హైవేలపై తనిఖీలు చేపట్టారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు బస్సులో రక్షణ పరికరాలను పరిశీలించి ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.
News March 31, 2026
ఏసీ, ఇండక్షన్ స్టవ్ ఒకేసారి వాడుతున్నారా?

ఇళ్లలో ఏసీలు, ఇండక్షన్ స్టవ్ల వాడకం పెరగడంతో విద్యుత్ ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. ఫ్యాన్లు, వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జి సహా ఇతర అప్లయెన్సెస్ వంటి వాటితో కలిపి ఒకేసారి వీటిని వాడటం వల్ల విద్యుత్ లోడ్ ఒక్కసారిగా పెరుగుతుంది. సరైన MCB సేఫ్టీ సిస్టమ్ లేని ఇళ్లలో వైర్లు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అధిక లోడ్ వల్ల కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుంది.
News March 31, 2026
ఏసీ, ఇండక్షన్ స్టవ్ ఒకేసారి వాడుతున్నారా?

ఇళ్లలో ఏసీలు, ఇండక్షన్ స్టవ్ల వాడకం పెరగడంతో విద్యుత్ ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. ఫ్యాన్లు, వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జి సహా ఇతర అప్లయెన్సెస్ వంటి వాటితో కలిపి ఒకేసారి వీటిని వాడటం వల్ల విద్యుత్ లోడ్ ఒక్కసారిగా పెరుగుతుంది. సరైన MCB సేఫ్టీ సిస్టమ్ లేని ఇళ్లలో వైర్లు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అధిక లోడ్ వల్ల కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుంది.


