News September 20, 2024

నెయ్యిలో నాణ్యత లేదు: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ‘నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ ధర కారణంగా నాణ్యత క్షీణిస్తుంది. నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.75 లక్షలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటయ్యేది. కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News November 23, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

✯ తెలంగాణకు వల్లభాయ్ పటేల్ కంటే గొప్పవారు లేరు: కిషన్ రెడ్డి
✯ శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు మృతి
✯ బహ్రెయిన్-హైదరాబాద్ విమానంలో బాంబు లేదని తేల్చిన అధికారులు.. ఉ.11.30 గంటలకు HYD చేరుకున్న విమానం
✯ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ నుంచి విడుదలైన ‘చికిరి’ సాంగ్‌కు అన్ని భాషల్లో 100మిలియన్లకు పైగా వ్యూస్: సినీ వర్గాలు

News November 23, 2025

జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్: KTR

image

ఏపీ మాజీ సీఎం జగన్‌ను <<18362238>>కలిసిన<<>> ఫొటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్’ అని పేర్కొన్నారు. మరోవైపు జగన్, కేటీఆర్ కలవడంతో అటు వైసీపీ, ఇటు BRS ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News November 23, 2025

జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్: KTR

image

ఏపీ మాజీ సీఎం జగన్‌ను <<18362238>>కలిసిన<<>> ఫొటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్’ అని పేర్కొన్నారు. మరోవైపు జగన్, కేటీఆర్ కలవడంతో అటు వైసీపీ, ఇటు BRS ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.