News September 4, 2024
పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? ఇది చదవండి

నెలల పిల్లలు ఫోన్, టీవీ స్క్రీన్లను చూడటం వల్ల వారిలో పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఇండియన్ పీడియాట్రిక్స్ అకాడమీ హెచ్చరించింది. వర్చువల్ ఆటిజం, మాట రావడం ఆలస్యమవడం, ఎదుగుదల సమస్యలవంటివి ఉత్పన్నమవ్వొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2-5 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు స్క్రీన్ టైమ్ గంట దాటొద్దని, చిన్నారులకు చదువు, ఆటలు, నిద్ర అన్నీ బ్యాలెన్స్ అయ్యేలా తల్లిదండ్రులు చూసుకోవాలని సూచించింది.
Similar News
News November 21, 2025
బ్రెయిన్ స్ట్రోక్కి ముందు కనిపించే లక్షణాలు ఇవే

మెదడుకు ఆక్సిజన్, రక్తం సరఫరాలో తేడాతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ సడెన్గా వచ్చినప్పటికీ నెలల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసాధారణ తలనొప్పి, ముఖం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, చూపులో తేడా, తలతిరగడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, అంతే వేగంగా తగ్గినట్టు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
News November 21, 2025
బ్రెయిన్ స్ట్రోక్కి ముందు కనిపించే లక్షణాలు ఇవే

మెదడుకు ఆక్సిజన్, రక్తం సరఫరాలో తేడాతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ సడెన్గా వచ్చినప్పటికీ నెలల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసాధారణ తలనొప్పి, ముఖం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, చూపులో తేడా, తలతిరగడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, అంతే వేగంగా తగ్గినట్టు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
News November 21, 2025
రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.


