News December 30, 2024
GNT: నేడు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు’

ఈనెల 30న వన్ మాన్ కమిషన్ పర్యటన (శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రా ఐఏఎస్(రిటైర్డ్) నేతృత్వంలోని బృందం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల వర్గీకరణపై నిర్దిష్ఠ సిఫారసులు సూచించడానికి జిల్లాలో పర్యటించనుంది. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల దృష్ట్యా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 19, 2025
మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.
News December 19, 2025
మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.
News December 19, 2025
మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.


