News March 20, 2025
GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్లో అప్పగించినట్లు తెలుస్తోంది.
Similar News
News October 27, 2025
అన్నదాత సుఖీభవ.. ఆ రైతులకు గుడ్ న్యూస్

AP: వెబ్ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల వల్ల ‘అన్నదాత సుఖీభవ’ పథకం 5.44L మంది రైతులకు ఆగిపోయింది. వీటిలో ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 ఛార్జ్ ఉంది. అయితే పథకం ఆగిపోయిన అన్నదాతలంతా ఒకసారి ఉచితంగా సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం మీసేవా ఛార్జీలు రూ.2.72 కోట్లను మాఫీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
* రోజూ రైతులకు సంబంధించిన సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 27, 2025
HYD: అద్భుత సేవలు అందిస్తోన్న హైడ్రా కాల్ సెంటర్..!

హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ 1070 ద్వారా ప్రజలకు అద్భుత సేవలు అందిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాల సమయంలో రహదారులు మునిగిపోవడం, చెట్లు కూలిపోవడం లేదా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా సహాయానికి 8712406901, 9000113667 నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు. ఈ నంబర్ల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయన్నారు.
News October 27, 2025
HYD: అద్భుత సేవలు అందిస్తోన్న హైడ్రా కాల్ సెంటర్..!

హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ 1070 ద్వారా ప్రజలకు అద్భుత సేవలు అందిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాల సమయంలో రహదారులు మునిగిపోవడం, చెట్లు కూలిపోవడం లేదా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా సహాయానికి 8712406901, 9000113667 నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు. ఈ నంబర్ల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయన్నారు.


