News February 25, 2026

GNT: ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

image

మార్చి 1 ఆదివారం కావడంతో పింఛనుదారులకు ఒకరోజు ముందుగానే నగదు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 28 శనివారం జిల్లాలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తం 2,51,879 మంది లబ్ధిదారులకు రూ.1,095.5 కోట్లను అందించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెలవుదినాల కారణంగా ముందుగానే పింఛన్లు ఇవ్వడం ఇది ఏడోసారి. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News April 11, 2026

GNT: కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు కానిస్టేబుళ్లు

image

గుంటూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కోర్టుకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. CMS సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని, కేసుల పురోగతి, నిందితుల హాజరు, సాక్ష్యాల సమర్పణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ఈ విధానం ద్వారా కేసుల పరిష్కార వేగం పెరిగి బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని DCRB సీఐ ప్రభాకర్, CMS సీఐ ధర్మేంద్ర బాబు తెలిపారు.

News April 11, 2026

GNT: కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు కానిస్టేబుళ్లు

image

గుంటూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కోర్టుకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. CMS సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని, కేసుల పురోగతి, నిందితుల హాజరు, సాక్ష్యాల సమర్పణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ఈ విధానం ద్వారా కేసుల పరిష్కార వేగం పెరిగి బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని DCRB సీఐ ప్రభాకర్, CMS సీఐ ధర్మేంద్ర బాబు తెలిపారు.

News April 11, 2026

GNT: కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు కానిస్టేబుళ్లు

image

గుంటూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కోర్టుకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. CMS సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని, కేసుల పురోగతి, నిందితుల హాజరు, సాక్ష్యాల సమర్పణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ఈ విధానం ద్వారా కేసుల పరిష్కార వేగం పెరిగి బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని DCRB సీఐ ప్రభాకర్, CMS సీఐ ధర్మేంద్ర బాబు తెలిపారు.