News August 20, 2025

GNT: 2nd ఛాన్స్.. నేటితో లాస్ట్

image

ఉచిత విద్యాహక్కు చట్టం-2009 కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ అదనపు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే మేలో ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశారు.

Similar News

News April 7, 2026

తాడేపల్లి: ఏసీబీ వలలో దేవాదాయ శాఖ ఏసీ శాంతి

image

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు పలు చోట్ల జరిపిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. 750 గ్రా. బంగారం, 3 కేజీల వెండి, ఆస్తి పత్రాలు, కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు నిర్ధారించిన ఏసీబీ బృందం, ఆమెను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించింది.

News April 7, 2026

తాడేపల్లి: ఏసీబీ వలలో దేవాదాయ శాఖ ఏసీ శాంతి

image

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు పలు చోట్ల జరిపిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. 750 గ్రా. బంగారం, 3 కేజీల వెండి, ఆస్తి పత్రాలు, కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు నిర్ధారించిన ఏసీబీ బృందం, ఆమెను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించింది.

News April 7, 2026

తాడేపల్లి: ఏసీబీ వలలో దేవాదాయ శాఖ ఏసీ శాంతి

image

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు పలు చోట్ల జరిపిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. 750 గ్రా. బంగారం, 3 కేజీల వెండి, ఆస్తి పత్రాలు, కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు నిర్ధారించిన ఏసీబీ బృందం, ఆమెను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించింది.