News July 25, 2024
సీమకు శుభవార్త.. పోతిరెడ్డిపాడు గేట్లను తాకిన కృష్ణమ్మ

AP: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం నీటిమట్టం 849 అడుగులకు చేరింది. నిన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లను కృష్ణా జలాలు తాకాయి. మరో రెండు రోజుల్లో శ్రీశైలం డ్యాం నీటిమట్టం 854 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందాయి. దీంతో గాలేరు-నగరి, తెలుగు గంగ, కేసీ కెనాల్ ఎస్కేప్ ఛానెళ్లకు నీరు విడుదల చేసే అవకాశముంది.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


