News December 5, 2024
శబరిమల వెళ్లే వారికి శుభవార్త
శబరిమల వెళ్లే వారి కోసం రైల్వే శాఖ మరో 28 ప్రత్యేక రైళ్లు నడపనుంది. డిసెంబర్ 11 నుంచి జనవరి 29 వరకు వివిధ తేదీల్లో నడిచే ఈ రైళ్లు మౌలాలి-కొల్లం, కాచిగూడ-కొట్టాయం, కాకినాడ-కొల్లం, నర్సాపూర్-కొల్లం మధ్య ఇరువైపులా తిరగనున్నాయి. డిసెంబర్ 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ రైళ్ల రిజర్వేషన్ బుకింగ్ అందుబాటులోకి రానుంది.
Similar News
News February 5, 2025
టాటా అల్ట్రా EV 9: ఉద్గార రహిత ప్రయాణం
పట్టణ ప్రయాణాలకు ఆధునిక, పర్యావరణ అనుకూలమైన పరిష్కారం టాటా అల్ట్రా EV 9. పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ డ్రైవ్ట్రెయిన్, తక్కువ శబ్దం, ఈజీ బోర్డింగ్ మరియు సౌకర్యవంతమైన సీటింగ్తో, ఇది ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. బహుముఖ అవసరాలను తీర్చడం కోసం రూపొందించబడిన అల్ట్రా EV 9 విభిన్న రవాణా అవసరాలకు చక్కగా సరిపోతుంది, సుస్థిరమైన ప్రజా రవాణాకు కొత్త బెంచ్మార్క్గా నిలుస్తుంది.
News February 5, 2025
టాటా ప్రైమా G.55S: భారీ రవాణాలకు పవర్హౌస్
టాటా ప్రైమా G.55S మీడియం మరియు హెవీ-డ్యూటీ రవాణా అవసరాలకై సాటిలేని పనితీరు, సామర్థ్యాన్ని అందించడానికి రూపొందించబడింది. ఇది సింగిల్ ఫిల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుంది. సుదూర ట్రక్ రవాణా, డిమాండ్ కలిగిన కార్యకలాపాలకు సరైన పరిష్కారంగా మారుతుంది. 6.7L డీజిల్ ఇంజిన్తో నడిచే ప్రైమా G.55S ఆకర్షణీయమైన 1100Nm టార్క్ను అందిస్తుంది.
News February 5, 2025
టాటా ఇంట్రా EV: స్మూత్ ఎలక్ట్రిక్ పికప్
నమ్మకమైన ఇంట్రా ప్లాట్ఫామ్పై నిర్మించబడిన టాటా ఇంట్రా EV పికప్.. టాటా మోటార్స్ యొక్క అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనంగా ఆవిర్భవించింది. టాటా యొక్క తాజా ఎలక్ట్రిక్ డ్రైవ్ట్రెయిన్ టెక్నాలజీతో అత్యద్భుత పనితీరు, పరిధి, ప్రీమియం లక్షణాలను అందిస్తుంది. డ్రైవర్ సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ, అధిక సంపాదన కోసం అనువైనది. ఇది వినియోగదారుల భవిష్యత్తు అవసరాలను తీర్చడం కోసం సిద్ధంగా ఉంది.