News August 17, 2024
గవర్నర్ నిర్ణయం చట్టవిరుద్ధం: CM

ల్యాండ్ స్కాం కేసులో సీఎం సిద్దరామయ్యపై గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ తీవ్రంగా ఖండించింది. గవర్నర్ రాష్ట్రపతికి ప్రతినిధిగా పని చేయాలే తప్పా కేంద్రానికి కాదని సిద్దరామయ్య విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అస్థిరపరుస్తోందంటూ ఆయన మండిపడ్డారు. గవర్నర్ నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సేవ్ డెమొక్రసీ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


