News August 19, 2024
గవర్నర్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం: సిద్దరామయ్య న్యాయవాదులు

ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై విచారణ జరపడానికి గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని సీఎం తరఫు న్యాయవాదులు కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఈ విషయంలో ఆయన ఎలాంటి కారణం చూపలేదన్నారు. గవర్నర్ క్యాబినెట్ నివేదికలకు కట్టుబడి ఉండాలని, సిద్దరామయ్య విషయంలో ఆయన చట్టవిరుద్ధంగా విచారణకు ఆదేశించారని వాదించారు.
Similar News
News January 31, 2026
IOCLలో 405 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News January 31, 2026
నేడు ఈ పనులు చేయకండి: పండితులు

శని దోష నివారణకు నేడు అనుకూలమైన రోజు. అందుకే నేడు ఎవరినీ నిందించకూడదు. అస్సలు అవమానించకూడదు. ముఖ్యంగా పనివారు, వృద్ధులు, పేదలను వేధించకూడదు. అలాగే ఇనుప వస్తువులు కొనడం నిషేధం. నల్ల నువ్వులు, నూనె వంటివి కూడా కొనుగోలు చేయకూడదట. ఆలయాలకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంటి గడపపై కూర్చోవడం లేదా గడపను తొక్కడం వంటివి కూడా చేయరాదట.
News January 31, 2026
నేడే పింఛన్ల పంపిణీ

AP: రాష్ట్రంలో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఈరోజే నగదు అందజేయనున్నారు. కుప్పంలో గుడుపల్లె(M) బెగ్గిలిపల్లెలో CM చంద్రబాబు నగదు పంపిణీ చేయనున్నారు. కొత్తగా మంజూరైన 7,944 వితంతు పింఛన్లతో కలిపి మొత్తం 62.94 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేస్తారు. ఇవాళ నగదు అందుకోలేకపోతే FEB 2న తీసుకోవచ్చని తెలిపింది.


