News February 23, 2025
GWL: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

ఉమ్మడి ఇటికాల మండలంలోని గురుకుల పాఠశాలల్లో ఆదివారం జరిగిన 2025 పీజీ సెట్ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఆదివారం గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరు, కేంద్రాల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపల్ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
అమలాపురం: పీజీఆర్ఎస్కు 29 ఫిర్యాదులు

అమలాపురంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ‘పీజీఆర్ఎస్’ (పోలీస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 29 సమస్యలు వచ్చాయి. లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ, వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
అమలాపురం: పీజీఆర్ఎస్కు 29 ఫిర్యాదులు

అమలాపురంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ‘పీజీఆర్ఎస్’ (పోలీస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 29 సమస్యలు వచ్చాయి. లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ, వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.


