News June 17, 2024
EVMల హ్యాకింగ్.. మస్క్కు అవకాశం ఇవ్వాలన్న పురందీశ్వరి

AP: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి స్పందించారు. ‘భారత ఎన్నికల సంఘం మస్క్ను భారత్కు ఆహ్వానించాలి. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు అవకాశం ఇవ్వాలి. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలా మందికి అవకాశం ఇచ్చింది. అయినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 25, 2025
డిసెంబర్ 6న డల్లాస్లో మంత్రి లోకేశ్ పర్యటన

AP: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేశ్ DEC 6న USలోని డల్లాస్లో పర్యటించనున్నారు. గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ సభకు US, కెనడా నుంచి 8,000 మంది వస్తారని అంచనా. దీని తర్వాత 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవుతారు.
News November 25, 2025
డిసెంబర్ 6న డల్లాస్లో మంత్రి లోకేశ్ పర్యటన

AP: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేశ్ DEC 6న USలోని డల్లాస్లో పర్యటించనున్నారు. గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ సభకు US, కెనడా నుంచి 8,000 మంది వస్తారని అంచనా. దీని తర్వాత 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవుతారు.
News November 25, 2025
బద్దలైన అగ్నిపర్వతం.. భారత్లో యాష్ క్లౌడ్

ఇథియోపియాలో బద్దలైన హేలీ గబ్బీ <<18379051>>అగ్నిపర్వతం<<>> ప్రభావం INDపై చూపుతోంది. దీని పొగ అర్ధరాత్రి ఢిల్లీ పరిసరాలకు చేరింది. 130km వేగంతో ఎర్రసముద్రం మీదుగా దూసుకొచ్చిన యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్లో కనిపించింది. 25,000-45,000 అడుగుల ఎత్తులో ఈ యాష్ క్లౌడ్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. హరియాణా, గుజరాత్, పంజాబ్, UP, HPకీ వ్యాపించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. పొగ వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడుతోంది.


