News June 17, 2024

EVMల హ్యాకింగ్.. మస్క్‌కు అవకాశం ఇవ్వాలన్న పురందీశ్వరి

image

AP: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి స్పందించారు. ‘భారత ఎన్నికల సంఘం మస్క్‌ను భారత్‌కు ఆహ్వానించాలి. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు అవకాశం ఇవ్వాలి. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలా మందికి అవకాశం ఇచ్చింది. అయినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 23, 2025

తిరుపతి: తెలుగు, సంస్కృతానికి పెద్దపీట వేసేనా..?

image

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ 2022లో ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తరువాత తిరుపతిలోనే రాష్ట్ర కార్యాలయం ఉన్నా పరిపాలన మాత్రం విజయవాడ నుంచి సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛైర్మన్‌గా విల్సన్ తొలిసారి తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయ అభివృద్ధికి పెద్దపీట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

News November 23, 2025

తిరుపతి: తెలుగు, సంస్కృతానికి పెద్దపీట వేసేనా..?

image

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ 2022లో ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తరువాత తిరుపతిలోనే రాష్ట్ర కార్యాలయం ఉన్నా పరిపాలన మాత్రం విజయవాడ నుంచి సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛైర్మన్‌గా విల్సన్ తొలిసారి తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయ అభివృద్ధికి పెద్దపీట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

News November 23, 2025

తిరుపతి: తెలుగు, సంస్కృతానికి పెద్దపీట వేసేనా..?

image

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ 2022లో ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తరువాత తిరుపతిలోనే రాష్ట్ర కార్యాలయం ఉన్నా పరిపాలన మాత్రం విజయవాడ నుంచి సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛైర్మన్‌గా విల్సన్ తొలిసారి తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయ అభివృద్ధికి పెద్దపీట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.