News August 21, 2024
151మంది MLA, MPలపై వేధింపుల కేసులు!

మన దేశంలో చట్టసభ సభ్యుల్లో 151 మంది మహిళలపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ వెల్లడించింది. అందులో 135 మంది MLAలు, 16 మంది MPలున్నట్లు తెలిపింది. మొదటి మూడు స్థానాల్లో బెంగాల్(25), ఆంధ్రప్రదేశ్(21), ఒడిశా(17) ఉన్నాయి. 16 మంది ప్రజాప్రతినిధులపై అత్యాచార ఆరోపణలుండటం గమనార్హం. 2019-2024లో ECకి వచ్చిన అఫిడవిట్లను పరిశీలించి ఈ నివేదికను తయారు చేసింది.
Similar News
News January 16, 2026
రాష్ట్రంలో 424 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

EdCIL APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 18) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, MSc(సైకియాట్రిక్ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+అలవెన్సులు రూ.4వేలు చెల్లిస్తారు. సైట్: www.edcilindia.co.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 16, 2026
తమిళ ఆడియన్సే అల్లు అర్జున్ టార్గెట్?

‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకులు అట్లీ, లోకేశ్ కనగరాజ్తో సినిమాలు ప్లాన్ చేశారు. ‘పుష్ప’తో ఇప్పటికే నార్త్లో ఆయనకు మంచి ఆదరణ ఏర్పడింది. సౌత్లో AP, TGతో పాటు కేరళ, కర్ణాటకలో ఫాలోయింగ్ ఉంది. ఇక మిగిలింది TN కావడంతో అక్కడి ఆడియన్స్నే బన్ని టార్గెట్ చేశారని టాక్. తమిళ స్టార్ డైరెక్టర్లు కావడంతో ఈ సినిమాలు అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి. ఇవి హిట్టయితే బన్నీకి తిరుగులేనట్లే.
News January 16, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


