News September 29, 2024
హసన్ నస్రల్లా మరణం.. ఒక రోజు ఎన్నికల ప్రచారానికి ముఫ్తీ దూరం

పాలస్తీనా, లెబనాన్కు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సంఘీభావం ప్రకటించారు. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ఇతర అమరవీరులకు ఆమె సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా తాను జమ్మూకశ్మీర్లో ఒకరోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండనున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో తాము పాలస్తీనా, లెబనాన్లకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
BRS సభకు ఎందుకు రావడం లేదో చెప్పాలి.. శ్రీధర్ బాబు డిమాండ్

TG: అసెంబ్లీ సమావేశాలంటే బీఆర్ఎస్కు చులకనని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కీలక ప్రాజెక్టులపై చర్చ జరుగుతుంటే ఎందుకు రావడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.
News January 3, 2026
అరటిలో మాంగనీసు లోప లక్షణాలు – నివారణ

అరటి తోటలో మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. మాంగనీసు ధాతులోపం తీవ్రమైతే ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో తెల్లగా మారి లోపం తీవ్రమైనప్పుడు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.
News January 3, 2026
TCILలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే ఆఖరు తేదీ

<


