News March 17, 2025
200 ఏళ్లనాటి పనస చెట్టును చూశారా?

TNలోని కడలూరులో పన్రుటి ప్రాంతం పనస పెంపకానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 4వేల మందికిపైగా రైతులు 800 హెక్టార్లలో వీటిని పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 200 ఏళ్లనాటి పనస వృక్షం ఫొటోను ఓ ఫారెస్ట్ అధికారి షేర్ చేస్తూ ఇది ఏటా 200 పండ్లు అందిస్తోందని తెలిపారు. కాగా, ఫైబర్, ఖనిజాలతో కూడిన పోషకాహారాలు పనస పండులో మెండుగా ఉండటంతో వీటి పెంపకానికి తమిళనాడు ప్రభుత్వం ‘జాక్ఫ్రూట్ మిషన్’ను ప్రారంభించింది.
Similar News
News November 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 16, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.06 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు ✒ ఇష: రాత్రి 6.55 గంటలకు ✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 16, 2025
శుభ సమయం (16-11-2025) ఆదివారం

✒ తిథి: బహుళ ద్వాదశి తె.5.09 వరకు ✒ నక్షత్రం: హస్త రా.3.26 వరకు ✒ శుభ సమయాలు: ఏమీ లేవు. ✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు ✒ యమగండం: మ.12.00-1.30 ✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13, ✒ వర్జ్యం: ఉ.10.49-మ.12.30 ✒ అమృత ఘడియలు: రా.9.01-10.51
News November 16, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
*విశాఖ స్టీల్ ప్లాంటును తెల్ల ఏనుగుతో పోల్చిన చంద్రబాబు
*ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, MLA నవీన్ యాదవ్
*హిందూపురంలో మా కార్యాలయంపై టీడీపీ దాడి చేసింది: వైఎస్ జగన్
*రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్ ‘వారణాసి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
*సౌతాఫ్రికాతో టెస్టు.. విజయానికి చేరువలో భారత్


