News December 31, 2024
పెళ్లికి అంగీకరించలేదని జిలెటిన్ స్టిక్తో పేల్చుకున్నాడు

పెళ్లికి ప్రియురాలి ఫ్యామిలీ అంగీకరించలేదని ఓ యువకుడు జిలెటిన్ స్టిక్ పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. KAలోని మాండ్యకు చెందిన రామచంద్ర(21) కలేనహళ్లికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. గతంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆమె ఫ్యామిలీ ఫిర్యాదుతో రామచంద్ర 3 నెలలు జైలుకెళ్లాడు. విడుదలయ్యాక కూడా ప్రేమాయణం సాగించాడు. అయినా పెళ్లికి అంగీకరించలేదని అమ్మాయి ఇంటి ముందు తనువు చాలించాడు.
Similar News
News November 22, 2025
ఈనెల 24న ఆన్లైన్ జాబ్ మేళా

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఆన్లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 7 కంపెనీలలో 430 పోస్టులను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ పూర్తిచేసిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8
News November 22, 2025
ఈనెల 24న ఆన్లైన్ జాబ్ మేళా

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఆన్లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 7 కంపెనీలలో 430 పోస్టులను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ పూర్తిచేసిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతాన్ని ఎందుకు చేస్తారు?

ఏడు శనివారాల వ్రతాన్ని ప్రధానంగా శని గ్రహ దోషాల నివారణ కోసం చేస్తారు. అలాగే ఏడు కొండలవాడైన వేంకటేశ్వరస్వామి దయను పొందడం కోసం ఆచరిస్తారు. నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని చేస్తే.. ఇంట్లో సమస్యలు, అప్పుల బాధలు పోతాయని నమ్మకం. వ్రత ప్రభావంతో అనుకున్న పనులన్నీ సవ్యంగా నెరవేరుతాయని భావిస్తారు. వ్రతం పూర్తయ్యాక ముడుపును తీసుకుని తిరుమల వెంకన్నను దర్శించుకుంటే కష్టాలు కొండెక్కిపోతాయని ప్రగాఢ విశ్వాసం.


