News July 30, 2024
ఒలింపిక్స్లో భారత ప్లేయర్ల డాక్టర్ ఈయనే!

పారిస్ ఒలింపిక్స్2024లో మెడల్స్ సాధించడమే లక్ష్యంగా 117 మంది భారత క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో అథ్లెట్ల ఆరోగ్యం, మానసిక స్థితి, గాయాల నుంచి రికవరీ, వారి పోషణను చూసుకునే డాక్టర్ ఎంతో అవసరం. ఈక్రమంలో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో పనిచేసే డా.దిన్షా పార్దీవాలాను చీఫ్ మెడికల్ ఆఫీసర్గా IOA నియమించింది. ఈయన గతంలో నీరజ్ చోప్రా, PV సింధు, బుమ్రా, పంత్, జడేజాకు ట్రీట్మెంట్ ఇచ్చారు.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.