News March 28, 2024

ఇతడు 200 మంది పిల్లలకు తండ్రి

image

బ్రెజిల్‌కు చెందిన నల్లజాతి బానిస పటా సెకా 200 మంది పిల్లలకు తండ్రయ్యాడు. ఏడడుగులు, కండలు తిరిగిన దేహంతో ఆజానుబాహుడిగా ఉండేవాడు. 19వ శతాబ్దంలో బానిసల యజమానులు అతడిని బానిసగా మార్చి నల్లజాతి యువతులు, మహిళలతో సంపర్కం చేయించేవారు. అలా పలువురు యువతులు, మహిళలకు 200 మందికిపైగా పిల్లలు పుట్టారు. అతడి వల్ల జన్మించే బిడ్డలను 11 ఏళ్లకే కష్టమైన పనులకు ఉపయోగించుకునేవారు. సెకా 130 ఏళ్లు బతికినట్లు సమాచారం.

Similar News

News January 20, 2026

క్రిటికల్ కేర్ యూనిట్‌కు మోక్షం.. ప్రారంభించనున్న మంత్రి అడ్లూరి

image

జగిత్యాల ధరూర్ క్యాంపులోని క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోక ఇన్నాళ్లు పెండింగ్లో ఉంది. రూ.23.5 కోట్లతో నిర్మించిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్ వల్ల అత్యవసర సమయాల్లో ప్రమాద, అనారోగ్య బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల కోడ్ రానున్న కారణంగా ఈరోజు జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఈ యూనిట్‌ను ప్రారంభించనుండగా, ఉపయోగంలోకి రానుంది.

News January 20, 2026

లక్ష్యం ఒలింపిక్ పతకం కావాలి: కామారెడ్డి SP

image

జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారిణులను కామారెడ్డి SP రాజేష్ చంద్ర సోమవారం అభినందించారు. విద్యాసాయి జాతీయ స్థాయి రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2 కాంస్య పతకాలు సాధించింది. సాయి శ్రేష్ఠ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ స్టాండింగ్ బ్రాడ్ జంప్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. భవిష్యత్తులో ఒలింపిక్ పతకాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని SP ఆకాంక్షించారు.

News January 20, 2026

లక్ష్యం ఒలింపిక్ పతకం కావాలి: కామారెడ్డి SP

image

జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారిణులను కామారెడ్డి SP రాజేష్ చంద్ర సోమవారం అభినందించారు. విద్యాసాయి జాతీయ స్థాయి రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2 కాంస్య పతకాలు సాధించింది. సాయి శ్రేష్ఠ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ స్టాండింగ్ బ్రాడ్ జంప్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. భవిష్యత్తులో ఒలింపిక్ పతకాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని SP ఆకాంక్షించారు.