News September 2, 2024
ప్రతి రోజూ తలనొప్పి.. నీళ్లు తాగడం లేదా ఏంటీ?

‘మేం చాలా బిజీ. కనీసం మంచినీళ్లు తాగడానికీ తీరికుండదు తెలుసా!’ – మీ లైఫ్స్టైల్ సైతం ఇలాగే ఉంటుందా? అయితే జాగ్రత్త. మన శరీరంలో 70% ఉండేది నీరే. మన దేహం బాగుండాలన్నా, రోగాల బారిన పడొద్దన్నా తగినంత నీరు, ద్రవాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే డీహైడ్రేషన్తో తలనొప్పి వస్తుందని చెబుతున్నారు. కొన్నాళ్లు నొప్పి ఇలాగే వేధిస్తున్నా మనతీరు మారకుంటే కిడ్నీలు పాడవుతాయని హెచ్చరిస్తున్నారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


