News November 19, 2024

TTDలో ఇక హిందూ ఉద్యోగులే..

image

AP: టీటీడీలో 7వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా అందులో 300 మంది అన్యమతస్థులు (హిందువులు కాని వారు) ఉన్నారు. తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం వీరిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపుతారు. లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(5) సమ్మతిస్తుంది. కాగా టీటీడీలో హిందువులే ఉద్యోగులుగా ఉండాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. TTD తాజా నిర్ణయంపై మీ కామెంట్?

Similar News

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

News November 25, 2025

భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

image

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్‌ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.