News April 5, 2024
ఘోరం.. అత్యాచారానికి గురైన బాలికను పరీక్షలు రాయనివ్వలేదు

సామూహిక అత్యాచారానికి గురైన 12వ తరగతి బాలికను పరీక్షలు రాయనివ్వకుండా ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగింది. దీంతో ఆమె CWCకి ఫిర్యాదు చేశారు. తాను పరీక్షకు వస్తే వాతావరణం చెడిపోతుందని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 4నెలలు స్కూల్కు రానందుకే అడ్మిట్ కార్డు ఇవ్వలేదని యాజమాన్యం చెప్పగా, వారి సూచన మేరకే తాను ఇంటి వద్ద ప్రిపేర్ అయ్యానని బాలిక తెలిపారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


