News June 5, 2024
నేడు స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే..!

స్టాక్ మార్కెట్ సూచీలు నేడు స్తబ్ధుగా చలిస్తున్నాయి. 73,027 వద్ద మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్ల లాభంతో 72,329 వద్ద కొనసాగుతోంది. 22,128 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు ఎగిసి 21,931 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో 29 కంపెనీలు లాభపడగా 21 నష్టాల్లో ఉన్నాయి. HUL, బ్రిటానియా, టాటా కన్జూమర్, నెస్లే, హీరోమోటో టాప్ గెయినర్స్. LT, హిందాల్కో, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ప్రైజెస్, NTPC టాప్ లాసర్స్.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


