News December 21, 2024
ఏపీ హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయంటే?

ఏపీ హైకోర్టులో 2,47,097 కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో వెల్లడించారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా, 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సుప్రీం కోర్టులో 82,640, అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో కలిపి మొత్తం 61,80,878 పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పారు.
Similar News
News September 21, 2025
గ్రూప్-2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల ప్రకటన

TG: గ్రూప్-2 పోస్టులకు నాలుగో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను TGPSC ప్రకటించింది. ఈ ప్రక్రియ ఈ నెల 23 నుంచి 25 వరకు ఉ.10:30గంటల నుంచి సా.5గంటల వరకు నాంపల్లి తెలుగు వర్సిటీలో జరగనుంది. 783 పోస్టులకు తొలి విడతలో 775, రెండో విడతలో 294, మూడో విడతలో 119, ఈసారి 193 మందిని పిలిచారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను <
News September 21, 2025
APPLY NOW: TRAIలో ఉద్యోగాలు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News September 21, 2025
ట్రంప్ను ఓటర్లు గెలిపించింది ఇందుకే: వైట్హౌజ్

ట్రంప్ H-1B వీసా ఫీజును <<17767574>>భారీగా<<>> పెంచడాన్ని వైట్హౌజ్ సమర్థిస్తూ ఫ్యాక్ట్షీట్ రిలీజ్ చేసింది. ‘2003లో 32% ఉన్న వీసాలు ఇటీవల 65%కు పెరిగాయి. నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ఓ కంపెనీ 5,189 వీసాలను ఆమోదించి 16వేల మంది US ఉద్యోగులను తొలగించింది. మరో కంపెనీ 2022 నుంచి 25,075 వీసాలను పొంది 27వేల మంది స్థానికులను తీసేసింది. ఓటర్లు ట్రంప్ను గెలిపించింది వారికి న్యాయం చేయడానికే’ అని వివరించింది.