News August 17, 2024
చెప్పింది ఎంత.. చేసింది ఎంత? (2/2)

TG: రూ.31 వేలకోట్లు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.26 వేలకోట్లు కేటాయించింది. అయితే ప్రభుత్వం రూ.18 వేలకోట్లు విడుదల చేసి మాఫీ చేసేసినట్టు చెబుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో BJPలో BRS విలీనం అంటూ కాంగ్రెస్ దాడి ప్రారంభించింది. కాంగ్రెస్ వ్యూహానికి తగ్గట్టుగానే BRSని విలీనం చేసుకోవడం లేదని BJP, అవాస్తవమని BRS వివరణ ఇచ్చేందుకే ప్రాధాన్యమివ్వడం గమనార్హం.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


