News August 31, 2024

దేశంలో భారీగా పెరిగిన నీటి నిల్వలు

image

దేశంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు భారీగా పెరిగినట్లు కేంద్ర జల సంఘం (CWC) తెలిపింది. గతేడాదితో పోల్చితే ఇది 126 శాతం అధికమని పేర్కొంది. దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం 144.333 బిలియన్ క్యూబిక్ మీటర్ల వద్ద ఉందని తెలిపింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో నీటి నిల్వలు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 44.771 బీసీఎంల నిల్వ ఉన్నట్లు పేర్కొంది.

Similar News

News November 20, 2025

నేటి ముఖ్యాంశాలు

image

☛ AP: సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరైన PM మోదీ, CM CBN, సచిన్, ఐశ్వర్యరాయ్
☛ AP: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
☛ TGలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన CM రేవంత్
☛ TG: పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సవరణకు EC షెడ్యూల్
☛ ప్రజల సొమ్ముతో CBN, పవన్, లోకేశ్ జల్సాలు: YCP
☛ AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మృతి

News November 20, 2025

నేటి ముఖ్యాంశాలు

image

☛ AP: సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరైన PM మోదీ, CM CBN, సచిన్, ఐశ్వర్యరాయ్
☛ AP: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
☛ TGలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన CM రేవంత్
☛ TG: పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సవరణకు EC షెడ్యూల్
☛ ప్రజల సొమ్ముతో CBN, పవన్, లోకేశ్ జల్సాలు: YCP
☛ AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మృతి

News November 20, 2025

3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్: భట్టి విక్రమార్క

image

మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్‌ దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని తెలియజేయడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమన్నారు. ఆర్‌ఆర్‌‌ఆర్ నిర్మాణం, రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశాలను డాక్యుమెంట్‌లో పొందుపరచాలని ప్రజాభవన్‌లో సీఎస్‌లు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో సూచించారు.