News January 5, 2025
HYDలో IT శిక్షణకు అడ్డాగా అమీర్పేట

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సంబంధిత కోర్సుల శిక్షణకు అమీర్పేట అడ్డాగా మారింది. 1992 నుంచి ఇక్కడ ఐటీ శిక్షణ కొనసాగుతోంది. పైథాన్, డాట్ నెట్, డిజిటల్ మార్కెటింగ్, జావా, సీ ప్లస్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి విభిన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన ఎంతో మంది ఐటీ కొలువుల్లో రాణిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్.. ఆ ఇంట్లో అనాథగా మిగిలిన సిరాజ్

సౌదీలో జరిగిన యాక్సిడెంట్ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. రాంనగర్ వాసి నసీరుద్దీన్ తన ఫ్యామిలీతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. దురదృష్టవశాత్తు వెళ్లిన 18 మంది బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన కుమారుడు సిరాజ్ ఉద్దీన్ అనాథగా మిగిలాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కుమారుడు నిత్యం ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేవాడని తెలిసింది. ప్రమాదం తెలుసుకున్న అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు.
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్.. ఆ ఇంట్లో అనాథగా మిగిలిన సిరాజ్

సౌదీలో జరిగిన యాక్సిడెంట్ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. రాంనగర్ వాసి నసీరుద్దీన్ తన ఫ్యామిలీతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. దురదృష్టవశాత్తు వెళ్లిన 18 మంది బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన కుమారుడు సిరాజ్ ఉద్దీన్ అనాథగా మిగిలాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కుమారుడు నిత్యం ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేవాడని తెలిసింది. ప్రమాదం తెలుసుకున్న అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు.
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్.. ఆ ఇంట్లో అనాథగా మిగిలిన సిరాజ్

సౌదీలో జరిగిన యాక్సిడెంట్ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. రాంనగర్ వాసి నసీరుద్దీన్ తన ఫ్యామిలీతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. దురదృష్టవశాత్తు వెళ్లిన 18 మంది బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన కుమారుడు సిరాజ్ ఉద్దీన్ అనాథగా మిగిలాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కుమారుడు నిత్యం ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేవాడని తెలిసింది. ప్రమాదం తెలుసుకున్న అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు.


