News April 2, 2024
HYD: అగ్ని ప్రమాదాలపై నోటీసులకే పరిమితమా..?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 154 అగ్ని ప్రమాద కేసులు విచారణ ప్రారంభం కాగా.. 71 కేసుల్లో జరిమానాలు, 56 కేసుల్లో న్యాయస్థానం మార్పులు చేసి సమర్పించాలని సూచించింది. 18 కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్లో ఉండగా..9 కేసులను ఉపసంహరించుకున్నారు. HYD పరిధిలో 36 మందికి ఉల్లంఘన నోటీసులు, 31 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు వెబ్ సైట్లో పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
పెద్దన్న నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు.. ప్చ్..!

పలు ప్రాజెక్టుల అనుమతి కోసం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నగరం చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు నుంచి నగరానికి నిర్మించనున్న ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి, నగరం నుంచి విజయవాడకు 6 లేన్ల రోడ్డు పనులు, మెట్రో ఫేజ్- 2 పనులకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.
News November 28, 2025
పెద్దన్న నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు.. ప్చ్..!

పలు ప్రాజెక్టుల అనుమతి కోసం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నగరం చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు నుంచి నగరానికి నిర్మించనున్న ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి, నగరం నుంచి విజయవాడకు 6 లేన్ల రోడ్డు పనులు, మెట్రో ఫేజ్- 2 పనులకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.
News November 28, 2025
పెద్దన్న నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు.. ప్చ్..!

పలు ప్రాజెక్టుల అనుమతి కోసం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నగరం చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు నుంచి నగరానికి నిర్మించనున్న ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి, నగరం నుంచి విజయవాడకు 6 లేన్ల రోడ్డు పనులు, మెట్రో ఫేజ్- 2 పనులకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.


