News May 24, 2024
HYD: ఆస్ట్రేలియాలో BJP నాయకుడి కుమారుడు మృతి

ఆస్ట్రేలియాలో HYD శివారు షాద్నగర్ వాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. BJP దివంగత నేత కృష్ణ కుమారుడు అరవింద్ యాదవ్(30) 12ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ AUSలోని సిడ్నీలో స్థిరపడ్డారు. సోమవారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన అరవింద్ కనిపించకపోవడంతో అక్కడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సముద్రంలో అరవింద్ మృతదేహం ఈరోజు లభించడంతో హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ చేపట్టారు.
Similar News
News April 15, 2026
మూసీ ప్రక్షాళనకు మహర్దశ

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.
News April 15, 2026
మూసీ ప్రక్షాళనకు మహర్దశ

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.
News April 15, 2026
మూసీ ప్రక్షాళనకు మహర్దశ

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.


