News November 16, 2024
HYD: ‘ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి’

రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్వార్ కార్యాలయాలను ముట్టిడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం కాచిగూడ హోటల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల స్కాలర్షిఫ్లను రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలని అన్నారు.
Similar News
News March 17, 2026
HYD: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు: మంత్రి

CURE పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్దిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేసి, స్పందించని వారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. HYDలో పేదల జీవనోపాధికి అనుగుణంగా స్థలాలను గుర్తించి, విద్యుత్, నీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలని సూచించారు.
News March 17, 2026
HYD: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు: మంత్రి

CURE పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్దిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేసి, స్పందించని వారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. HYDలో పేదల జీవనోపాధికి అనుగుణంగా స్థలాలను గుర్తించి, విద్యుత్, నీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలని సూచించారు.
News March 17, 2026
HYD: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు: మంత్రి

CURE పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్దిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేసి, స్పందించని వారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. HYDలో పేదల జీవనోపాధికి అనుగుణంగా స్థలాలను గుర్తించి, విద్యుత్, నీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలని సూచించారు.


