News March 2, 2025
HYD: ఉపరాష్ట్రపతికి గవర్నర్ ఘన స్వాగతం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు శంషాబాద్ ఎయిర్పోర్టులో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారుడు హరిహర గోపాల్, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYDకు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT
News November 22, 2025
రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYDకు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT
News November 22, 2025
Western Indiaకు వేదికైన రాష్ట్రపతి నిలయం

రాష్ట్రపతి నిలయం Western India కల్చర్కు వేదికైంది. శుక్రవారం ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ‘భారతీయ కళా మహోత్సవం’ ప్రారంభించారు. రేపటి నుంచి సాధారణ ప్రజలు సైతం పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వీక్షించొచ్చు. గుజరాత్, రాజస్థాన్ కళలు, పైతానీ చీరలు, గోవా కుంబీ చీలను ప్రదర్శిస్తున్నారు. బుక్ ఫెయిర్ కూడా ఉంది. గుజరాత్ గార్భా, రాస్, గోవా సమాయి, డామన్-డయ్యూ, దాద్రానగర్-హవేలీ నృత్యాలు ఉంటాయి.


